Sunday, June 3, 2012

ఒకే పాట...మూడు అమృత స్వరాలలో

ఒకే పాట...మూడు అమృత స్వరాలలో

ఒకే పాట...మూడు అమృత స్వరాలలో

ఎన్నిసార్లు విన్నా తనివి తీరని, మనసు నిండని పాట...
మూడు భాషలలో, ముగ్గురు గంధర్వులు , ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, కే. జే. ఏసుదాస్ గార్ల గళాలలో .
అన్ని పాటలు అంతే అద్భుతంగా వున్నాయి...కానీ బాలుగారి స్వరం పలికిన తెలుగు పాట మాత్రం కొంచెం ఎక్కువ అద్భుతంగా ఉంది కదూ... :)






 


2 comments:

  1. Yes, really great.Yor comment on balu is also correct..!

    ReplyDelete
    Replies
    1. Sorry Hari garu, mee comment ippude chusanu. Thank you for visiting my blog.

      Delete