మొన్నేమధ్యే వెండితెర వెండి పండుగ జరుపుకున్న తనికెళ్ళ భరణి గారు బే ఏరియా కు వస్తున్నారు. సిలికాన్ ఆంధ్రా వారు భరణిగారితో డిసెంబర్ 5, సాయంత్రం 6 గంటలకు సన్నీవేల్ హిందూ దేవస్థానంలో " సాహితీ పంచామృతం" కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింద చూడండి.
వీలుంటే ఈ postలు చూడండి...:)
ReplyDeletehttp://trishnaventa.blogspot.com/2010/10/blog-post_19.html
http://trishnaventa.blogspot.com/2010/08/blog-post_10.html
http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.html