Saturday, November 27, 2010

తనికెళ్ళ భరణి గారితో "సాహితీ పంచామృతం"

మొన్నేమధ్యే వెండితెర వెండి పండుగ జరుపుకున్న తనికెళ్ళ భరణి గారు బే ఏరియా కు వస్తున్నారు. సిలికాన్ ఆంధ్రా వారు భరణిగారితో డిసెంబర్ 5, సాయంత్రం 6 గంటలకు సన్నీవేల్ హిందూ దేవస్థానంలో " సాహితీ పంచామృతం" కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింద చూడండి.

1 comment:

  1. వీలుంటే ఈ postలు చూడండి...:)

    http://trishnaventa.blogspot.com/2010/10/blog-post_19.html
    http://trishnaventa.blogspot.com/2010/08/blog-post_10.html
    http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.html

    ReplyDelete